రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
అగ్రహారంలో పార్టీ జెండా ఆవిష్కరణ
27 Feb 2018 12:20 PM
ప్రకాశం: మార్కాపురం నియోజకవర్గం కటురివారిపాలెం నుంచి ప్రారంభమైన 99వ రోజు ప్రజా సంకల్పయాత్ర అగ్రహారం చేరుకుంది. ఈ సందర్భంగా అగ్రహారంలో వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వైయస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. జననేతను కలుసుకునేందుకు, తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.