బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
ఆకివీడు జనసంద్రం
25 May 2018 4:50 PM
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 171వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనం అధిక సంఖ్యలో తరలిరావడంతో జనసంద్రంగా మారింది. జననేత వైయస్ జగన్ కొద్ది సేపట్లో ఆకివీడుకు చేరుకోనున్నారు.