చిన్నతాళ్లపొలంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చిన్న‌తాళ్ల‌పొలం చేరుకున్న‌ వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వ‌ర్షం కురుస్తున్నా లెక్క చేయ‌కుండా జ‌నం రోడ్డుపైకి వ‌చ్చి జ‌న‌నేత‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా వింటున్న వైయ‌స్ జ‌గ‌న్ వారికి భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
Back to Top