మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పురుషోత్తపట్నం చేరుకున్న వైయస్ జగన్
24 Apr 2018 1:56 PM
కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ పురుషోత్తం పట్నం చేరుకున్నారు. జననేతతో కరచాలనం చేసేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు గ్రామస్తులు పోటీ పడ్డారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.