పురుషోత్తపట్నం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

కృష్ణా జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ పురుషోత్తం ప‌ట్నం చేరుకున్నారు. జ‌న‌నేత‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు, స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు గ్రామ‌స్తులు పోటీ ప‌డ్డారు. వారి స‌మస్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.
Back to Top