చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రామకృష్ణాపురంలో ఘన స్వాగతం
28 Mar 2018 2:58 PM
గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రామకృష్ణాపురం చేరుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నందిగామ్ ప్రజలు జననేత వైయస్ జగన్కు తమ సమస్యలు చెప్పుకున్నారు. మరో ఏడాది ఓపికపడితే ప్రజల ప్రభుత్వం వస్తుందని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.