వరిగిరెడ్డిపల్లి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌


అనంత‌పురం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌రిగిరెడ్డిప‌ల్లె గ్రామానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ప‌లువురు జ‌న‌నేత‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విన‌తిప‌త్రాలు అంద‌జేశారు.

తాజా వీడియోలు

Back to Top