266వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 266వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సెంచూరియన్‌ యూనివర్సిటీ, గిడిజాల వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం వెమగొట్టి పాలెం, పపాలవారిపాలెం క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
 
Back to Top