గొల్లప్రోలు నుంచి 227వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 తూర్పుగోదావరి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గురువారం ఉదయం గొల్లప్రోలు మండల శివారు నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా ప్రజలు వైయ‌స్‌ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. రాజ‌న్న బిడ్డ‌ రాకతో పాదయాత్ర సాగుతోన్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి చెందుర్తి క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది.
 

 

తాజా వీడియోలు

Back to Top