221వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన 221వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం పెద్దాపురం నుంచి వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. కొత్తమూరు క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
 
Back to Top