194వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 194వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం వైయస్‌ జగన్‌ బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చాకలి పాలెం, రాజోలి నియోజకవర్గంలోని తాటిపాక మటం, పొదలాడు వరకు సాగుతుంది. భోజన విరామం అనంతరం రాజోలి పట్టణంకు చేరుకున్న వైయస్‌ జగన్‌ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
 
Back to Top