మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
142వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
21 Apr 2018 9:13 PM
కృష్ణా: వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 142వ రోజు నూజివీడు నుంచి ఆదివారం ఉదయం వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం కొత్తూరు, కొన్నం గుంట మీదుగా రావిచర్ల క్రాస్కు చేరుకొని మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వడ్లమాను మీదుగా అగిరి పల్లి చేరుకుంటారు. రాత్రికి జననేత ఇక్కడే బసచేస్తారు.