పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ప్రారంభమైన 117వ రోజు ప్రజా సంకల్పయాత్ర
21 Mar 2018 9:41 AM
గుంటూరు: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్రకు నేటికి 117వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయస్ జగన్ ఉప్పలపాడు శివారు నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి జరుగులవారిపాలెం, మిట్టపాలెం, దండమూడి, మానుకొండువారిపాలెం, పోలిరెడ్డిపాలెం మీదుగా చిలకలూరిపేట వరకు పాదయాత్ర చేయనున్నారు. పోలిరెడ్డిపాలెంలో జనంతో మమేకం కావడంతో పాటు చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.