వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పార్టీ జెండా ఆవిష్కరణ
05 Jan 2018 12:18 PM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కందూరు గ్రామంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తమ గ్రామానికి వచ్చిన జననేతకు గ్రామస్తులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..మీ పిల్లలను బడికి పంపిస్తే ప్రతి ఏటా రూ.15 వేలు ఆ తల్లి ఖాతాలో జమా చేస్తామని హామీ ఇచ్చారు.