మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జననేతకు పాణ్యం సిమెంట్ ఉద్యోగుల వినతి
21 Nov 2017 6:31 PM
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ ప్రాంతానికి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పాణ్యం సిమెంట్ ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించారు. మీరు ముఖ్యమంత్రి కాగానే మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. అంతకు ముందుకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. విద్యా రంగాన్ని ఆదుకోవాలని వారు కోరారు.