వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
విఎన్ పల్లికి చేరిన ప్రజాసంకల్పయాత్ర
08 Nov 2017 12:56 PM
విఎన్ పల్లిః బాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం కూడ నెరవేర్చిన పాపాన పోవడం లేదని వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 3వరోజు విఎన్ పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ జగన్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ...రాజకీయాల్లో ఓ మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలన్న సిద్ధాంతాలు కనుమరుగై పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ మారాలంటే మలో చైతన్యం రావాలన్నారు.