కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ముగిసిన 247వ రోజు ప్రజా సంకల్ప యాత్ర
27 Aug 2018 7:12 PM
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 247వ కొద్ది సేపటి క్రితమే ముగిసింది. సోమవారం ఉదయం జననేత అచ్యుతాపురం నైట్ క్యాంప్ శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభించి అక్కడి నుంచి అచ్యుతాపురం మండలంలోని అప్పన్న పాలెం, మదుటూరు జంక్షన్, సానికాలువ, చీమలపల్లి మీదుగా పాదయాత్ర సాగింది. భోజన విరామం అనంతరం బంగారం పల్లి క్రాస్ మీదుగా కొండకర్ల, కొండకర్ల జంక్షన్ వరకు పాదయాత్ర కొనసాగింది.