కాలవ శ్రీనివాసులు నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా...ప్రజాకోర్టులో తేల్చుకుందాం. మేమంతా సిద్ధం - 20వ రోజు షెడ్యూల్బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా?
236వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్
12 Aug 2018 6:39 PM
తూర్పుగోదావరి జిల్లా : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 236వ రోజు షెడ్యూలు ఖరారైంది. వైయస్ జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా తుని నియోజక వర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం వైయస్ జగన్ పాదయాత్రను తుని శివారు నుంచి ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి కోటనందూరు మండలంలోని తాటిపాక, బిల్లనందూరు క్రాస్, బొడ్డవరం క్రాస్ మీదుగా జగన్నాథపురం క్రాస్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. వైయస్ జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు.