మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
అతిసార బాధితులను ఆదుకోవడంలో విఫలం
20 Mar 2018 5:15 PM
గుంటూరు: ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గుంటూరు అతిసార బాధితులు, మృతుల కుటుంబీకులు కలిశారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతిసార బాధితులకు సరైన వైద్యం అందించకపోవడంతో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయని వైయస్ జగన్ మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.