మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వికృతమాల నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
18 Jan 2018 10:37 AM
చిత్తూరు: వైయస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 65వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం 8.30 గంటలకు వైయస్ జగన్ వికృతమాల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గోవిందాపురం, చెల్లూరు క్రాస్, మూల కండ్రిగ మీదుగా ఎండీ పుత్తూరుకు చేరుకుంటారు. అనంతరం వడమల, వడమల పేటల మీదుగా పాడిరేడుకు వైయస్ జగన్ చేరుకుంటారు.