మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కలికిరి నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
04 Jan 2018 10:42 AM
చిత్తూరు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 52వ రోజు చిత్తూరు జిల్లా కలికిరి నుంచి ప్రారంభమైంది. గురువారం ఉదయం కలికిరి నుంచి నడక ప్రారంభించి.. అసిరెడ్డిగారిపల్లి, కొత్తపల్లి క్రాస్, పుంగనూరు నియోజకవర్గంలోని కరెవాండ్లపల్లి క్రాస్, ఊటుపల్లి క్రాస్, మిట్టపల్లిలో జనంతో మమేకం కానున్నారు. పెద్దూరు, చెరువు ముందరపల్లి, చెనకవారిపల్లి, కురవపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు.