నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
ముగిసిన 52వ రోజు ప్రజా సంకల్ప యాత్ర
04 Jan 2018 5:01 PM
చిత్తూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 52వ రోజు ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితమే ముగిసింది. గురువారం ఉదయం చిత్తూరు జిల్లా కలికిరి నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి అసిరెడ్డిగారిపల్లి, కొత్తపల్లి క్రాస్ మీదుగా కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్నారు. ఈ రోజు యాత్రలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలోని ఊటుపల్లి క్రాస్, మిట్టపల్లిలో జనంతో వైయస్ జగన్ మమేకమయ్యారు. పెద్దూరులో కుప్పం నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి వైయస్ జగన్కు మద్దతు తెలిపారు. ఇవాళ వైయస్ జగన్ 12.5 కిలోమీటర్లు నడిచారు.