వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ముగిసిన 53వ ప్రజా సంకల్ప యాత్ర
05 Jan 2018 6:16 PM
చిత్తూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 53వ రోజు పాదయాత్ర కొద్దిసేపటి క్రితమే ముగిసింది. శుక్రవారం ఉదయం పుంగనూరు నియోజకవర్గంలోని కురవల్లి శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి గాండ్లవారిపల్లె, కంభంవారిపల్లె మీదుగా కందూరు క్రాస్, సదాం, భట్టువారిపల్లె, గొడ్కవారిపల్లి వరకు పాదయాత్ర సాగింది. ఇవాల్టితో వైయస్ జగన్ 740.6 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.