సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
రెండు నియోజకవర్గాల్లో వైయస్ జగన్ పాదయాత్ర
13 Jun 2018 11:18 AM
తూర్పుగోదావరి: జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర 188వ రోజు కొనసాగుతోంది. ఇవాళ వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర రెండు నియోజకవర్గాల్లో సాగనుంది. ఉదయం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. మధ్యాహ్నం తరువాత ధవళేశ్వరం బ్రిడ్జి మీదుగా కొత్తపేట నియోజకవర్గంలోకి వైయస్ జగన్ అగుడుపెడతారు. ఈ మేరకు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.