రెండు నియోజకవర్గాల్లో వైయస్‌ జగన్‌ పాదయాత్ర


తూర్పుగోదావరి: జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర 188వ రోజు కొనసాగుతోంది. ఇవాళ వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర రెండు నియోజకవర్గాల్లో సాగనుంది. ఉదయం రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతోంది. మధ్యాహ్నం తరువాత ధవళేశ్వరం బ్రిడ్జి మీదుగా కొత్తపేట నియోజకవర్గంలోకి వైయస్‌ జగన్‌ అగుడుపెడతారు. ఈ మేరకు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. 
 
Back to Top