న‌గ‌రం నుంచి 198వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 
తూర్పు గోదావ‌రి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నగరం నుంచి సోమ‌వారం ఉదయం 198వ రోజు పాదయాత్ర  ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి మామిడికుదురు, కికలపేట మీదురుగా అప్పనపల్లి క్రాస్‌ చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తర్వాత పాశర్లపూడి, పాశర్లపూడి బాడవ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

తాజా వీడియోలు

Back to Top