బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
కాసేపట్లో తూర్పు గోదావరి జిల్లాలోకి వైయస్ జగన్
12 Jun 2018 4:12 PM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్రెడ్డి మరికాసేట్లో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తోంది. రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై అశేష జనవాహినిని మధ్య వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. వేలాది మంది బ్రిడ్జిపై నడవడం, గోదావరిలో 600 పడవలతో మత్స్యకారులు వైయస్ జగన్కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు.