కొవ్వూరు నుంచి బయలుదేరిన వైయస్‌ జగన్‌


పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్ర 187వ రోజు మధ్యాహ్న భోజన విరామం అనంతరం వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు. కొవ్వూరు నుంచి ఆయన బయలుదేరి రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి వైపు బయలుదేరారు. ఆయన వెంట వేలాదిగా జనం అడుగులో అడుగు వేస్తున్నారు. గోదావరి బ్రిడ్జి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. 

తాజా వీడియోలు

Back to Top