మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
కొవ్వూరు నుంచి బయలుదేరిన వైయస్ జగన్
12 Jun 2018 3:20 PM
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్ర 187వ రోజు మధ్యాహ్న భోజన విరామం అనంతరం వైయస్ జగన్ తన పాదయాత్రను కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు. కొవ్వూరు నుంచి ఆయన బయలుదేరి రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి వైపు బయలుదేరారు. ఆయన వెంట వేలాదిగా జనం అడుగులో అడుగు వేస్తున్నారు. గోదావరి బ్రిడ్జి వద్ద పండుగ వాతావరణం నెలకొంది.