వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
67వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్
20 Jan 2018 6:20 PM
చిత్తూరు: వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 67వ రోజు షెడ్యూల్ను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు బస కేంద్రం నుంచి వైయస్ జగన్ పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి రచ్చగున్నేరు, ఇసుక గుంట, కాపుగున్నేరు క్రాస్, తాండమాన్ పురం క్రాస్, చెర్లోపల్లి, మిట్ట కండ్రిగ, టీఎంవీ కండ్రిగ క్రాస్, పానగల్ వరకు సాగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం ఉంటుంది. 2.45 గంటలకు వైయస్ జగన్ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. శ్రీకాళహస్తి పట్టణంలో 3 గంటలకు బహిరంగ సభ ఉంటుంది.