చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
వైయస్ జగన్ను కలిసిన దివ్యాంగ దంపతులు
26 Dec 2017 12:03 PM
అనంతపురం: వైయస్ఆర్ సానుభూతిపరులు అంటూ మాకు రావాల్సిన పింఛన్ మూడు నెలల పాటు నిలిపివేశారని దివ్యాంగ దంపతులు రామాంజనేయులు, చౌడేశ్వరి వైయస్ జగన్కు వివరించారు. బియ్యం 15 కేజీలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. పాపను చదివించుకోవడం కష్టంగా ఉందని వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ మన ప్రభుత్వం వచ్చాక పింఛన్ రూ.3 వేలు ఇస్తానని, పిల్లలను చదివించే బాధ్యత నాదే అని భరోసా కల్పించారు.