కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ను కలిసిన బుట్టలు అల్లే కార్మికులు
30 May 2018 3:11 PM
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్రెడ్డిని బుట్టలు అల్లే కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా సబ్సిడీ ఇవ్వాలని బుట్టలు అల్లే కార్మికులు వైయస్ జగన్ను కోరడంతో ఆయన స్పందించారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు.