చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
బాలసదన్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు
16 Nov 2017 11:19 AM
కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాకతో విద్యార్థుల నీటి సమస్య తీరింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ గురువారం పెద్దచింతకుంటలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు చెందిన బాలసదన్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వైయస్ జగన్కు తమ సమస్య చెప్పుకున్నారు. ఇందుకు స్పందించిన జననేత బాలసదన్లో మినరల్ వాటర్ ప్లాంట్లో ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.