పాదిరేడు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

చిత్తూరు : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 64వ రోజుకు చేరింది. బుధ‌వారం ఉదయం నగరి నియోజకవర్గం పాదిరేడు నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ పాదయాత్రను ప్రారంభించారు. తాడ్నేరి గిరిజన కాలనీ, లక్ష్మమ్మ కండ్రిగ, టీసీ అగ్రహారం, ఆర్‌వీ కండ్రిగ, పెనుమల్లం, పాపనాయుడుపేట, మర్రిమండ బీసీ కాలనీ మీదగా వికృతమల వరకు యాత్ర కొనసాగనుంది. పాపానాయుడు పేటలో బీసీలతో వైయ‌స్‌ జగన్‌ ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది.




తాజా వీడియోలు

Back to Top