బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
ప్రజాసంకల్పయాత్ర 174వ రోజు షెడ్యూల్
27 May 2018 7:47 PM
పశ్చిమ గోదావరి జిల్లా : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 174వ రోజు షెడ్యూల్ ఖరారైంది. సోమవారం ఉదయం ఉండి నియోజకవర్గంలోని వాసికోండూరు నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గోరగన్నమూడి, పెన్నాడ,శృంగారక్షుణం, భీమవరం నియోజకవర్గంలోని నందమూరి గరువు, వీరవాసరం వరకు సాగుతుంది. భోజన విరామం అనంతరం తలతడి తిప్ప, బొప్పనపల్లి, మత్స్యపురి వరకు సాగుతుంది.