చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఆకివీడు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
26 May 2018 10:40 AM
పశ్చిమ గోదావరి జిల్లా : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 172వ రోజు శనివారం ఉదయం ఆకివీడు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కుప్పన పుడి, కొలనపల్లి మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కాళ్ల చేరుకున్నాక వైయస్ జగన్ విరామం తీసుకుంటారు. లంచ్ క్యాంపు అనంతరం సీసలి క్రాస్ రోడ్డు నుంచి మళ్లీ పాదయాత్ర కొనసాగించనున్న వైయస్ జగన్ జక్కారంలో పాదయాత్ర ముగించి అక్కడే రాత్రికి బస చేస్తారు.