మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
234వ రోజు పాదయాత్ర ప్రారంభం
11 Aug 2018 12:26 PM
తూర్పుగోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 234వ రోజు తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం డీజేపురం నుంచి ప్రారంభమైంది. శిబిరం నుంచి బయటకు వచ్చిన వైయస్ జగన్కు రౌతులపూడి ప్రజల ఘనస్వాగతం పలికారు. రౌతులపూడి నుంచి తుని మండలంలోని కొత్త వేలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తల్లూరు జంక్షన్, జగన్నాథగిరి మీదుగా తుని వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి తునిలో వైయస్ జగన్ బస చేస్తారు. సాయంత్రం తునిలో జరిగే భారీ బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు.