కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఆదర్శరైతు వ్యవస్థను పునరుద్ధరిస్తా
24 Dec 2017 3:03 PM
అనంతపురం:
దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి మంచిపేరు రాకూడదనే ఉద్దేశ్యంతో చంద్రబాబు కుట్రపూరితంగా ఆదర్శ వ్యవస్థను తొలగించారని రైతులు వైయస్ జగన్కు మొరపెట్టుకున్నారు. కదిరి నియోజకవర్గంలో కటారుపల్లిలో ప్రజా సంకల్పయాత్రలో వారు పాల్గొని వైయస్ జగన్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, రైతులకు వారధిగా పనిచేసేందుకు గతంలో వైయస్ఆర్ ఆదర్శ రైతులను నియమించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మమ్మల్ని ఊడబెరికారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వైయస్ జగన్ స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరిస్తామంటూ వారికి భరోసా ఇచ్చారు. దీంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు.