వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మహిళలతో వైయస్ జగన్ మమేకం
24 Feb 2018 11:28 AM
ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కనిగిరి మండలం చిన్న ఎర్లపాడు క్రాస్లో మహిళలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను జననేత దృష్టికి తీసుకెళ్లారు. మరికొందరు తమకు పింఛన్లు అందడం లేదని ఫిర్యాదు చేశారు. మనందరి ప్రభుత్వం వచ్చాక మహిళలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.