వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నేడు రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి
27 Nov 2017 10:16 AM
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కోడుమూరు సోమప్ప సర్కిల్లో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని వైయస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ తాగునీరు, సాగునీరు, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం తదితర సాగు సమస్యలపై వైయస్ జగన్మోహన్రెడ్డితో ముఖాముఖి మాట్లాడేందుకు జిల్లా నలుమూలల నుంచి రైతులంతా తరలిరావాలని కోరారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు.