కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
101వ నియోజకవర్గంలోకి జననేత అడుగు
31 Jul 2018 12:11 PM
తూర్పుగోదావరి: విరవ నుంచి ప్రజా సంకల్పయాత్ర 225వ రోజు పాదయాత్ర ప్రారంభించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టాడు. తొమ్మిది నెలలుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వైయస్ జగన్ 101వ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళలు జననేతకు హారతులతో స్వాగతం పలికారు.