మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
పార్టీ జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్
13 Nov 2017 9:53 AM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం కొద్ది సేపటి క్రితం ఇక్కుపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కుపల్లి జంక్షన్లో వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తమ గ్రామానికి వచ్చిన జననేతను గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. వైయస్ జగన్పై పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్లారు.