మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
400 కి.మీ మైలురాయిని చేరుకున్న వైయస్ జగన్
07 Dec 2017 11:58 AM
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి 400 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్నారు. అనంతపురం జిల్లా శింగనమల మండలంలో గురువారం ఉదయం 400 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్కు గుమ్మేపల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైయస్ జగన్ మొక్కలు నాటారు.