కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
వెంకటాపురం క్రాస్ నుంచి 40వ రోజు ప్రజాసంకల్పయాత్ర
20 Dec 2017 10:27 AM
అనంతపురం : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 40వ రోజు ప్రజాసంకల్పయాత్ర వెంకటాపురం క్రాస్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి చిలకలగడ్డపల్లి కొత్తురు, నాయనవారిపల్లి క్రాస్, బాపనకుంట, నీరాలవంకతండా, రెడ్డిపల్లి, ఆర్.రాంపురం, కమ్మవారిపల్లి మీదగా నల్లసింగయ్యగారిపల్లి, నల్లమడ వరకూ పాదయాత్ర కొనసాగనుంది. నల్లమడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ మాట్లాడతారు.