రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పొన్నూరు శివారు నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం
15 Mar 2018 10:38 AM
గుంటూరు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆయన పొన్నూరు శివారు నుంచి వైయస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి కనుకర్రు చేరుకున్న జననేతకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైయస్ జగన్ వల్లభరావుపాలెం చేరుకుంటారు. ఇప్పటివరకూ వైయస్ జగన్ 1,508.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.