కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రారంభమైన 104వ రోజు ప్రజా సంకల్పయాత్ర
05 Mar 2018 10:42 AM
ఒంగోలు: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 104వ రోజుకుచేరుకుంది. ఈ రోజు వైయస్ జగన్ అద్దంకి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. తక్కెళ్లపాడు, నాగులపాడు, వెంకటాపురం మీదుగా అలవలపాడు వరకు పాదయాత్ర చేయనున్నారు. కాగా తక్కెళ్లపాడులో జనంతో మమేకం కావడంతో పాటు అలవలపాడులో వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.