ప్రారంభ‌మైన 104వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌

ఒంగోలు:  ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 104వ రోజుకుచేరుకుంది. ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్ అద్దంకి శివారు నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. త‌క్కెళ్ల‌పాడు, నాగుల‌పాడు, వెంక‌టాపురం మీదుగా అల‌వ‌ల‌పాడు వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌నున్నారు. కాగా త‌క్కెళ్ల‌పాడులో జనంతో మ‌మేకం కావ‌డంతో పాటు అల‌వ‌ల‌పాడులో వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ జెండాను ఆవిష్క‌రించ‌నున్నారు. 

తాజా వీడియోలు

Back to Top