మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఘన స్వాగతం
14 Nov 2017 9:49 AM
కర్నూలు జిల్లాలో ప్రవేశించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, నాయకులు గౌరు వెంకట్రెడ్డి, బుడ్డా శేషారెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై వైయస్ జగన్కు ఆత్మీయ స్వాగతం పలికారు.