రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చిగిచర్ల వద్ద ముగిసిన పాదయాత్ర
14 Dec 2017 2:18 PM
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 35వ రోజు పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోని చిగిచర్ల గ్రామం వద్ద ముగిసింది. గురువారం ఉదయం వైయస్ జగన్ గంగలకుంట నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. అక్కడి నుంచి కందుకూరు ఎస్టీ కాలనీ, హంపాపురం క్రాస్ మీదుగా చిగిచర్ల వరకు పాదయాత్ర చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు 35వ రోజు పాదయాత్ర ముగిసింది.