చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
ప్రజా సంకల్ప యాత్ర 30వ రోజు షెడ్యూల్
08 Dec 2017 3:46 PM
అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 30వ రోజు షెడ్యూల్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. 9వ తేదీ ఉదయం 8 గంటలకు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని పాపినేనిపాలెం నుంచి వైయస్ జగన్ పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి గార్లదిన్నె మండలం జమ్ములదిన్నె తాండకు వైయస్ జగన్ చేరుకుంటారు. 10 గంటలకు గార్లదిన్నెలో ప్రజలతో మమేకమవుతారు. 12.30 గంటలకు భోజన విరామం. 3 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 4.30 గంటలకు మార్తాడు గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు 30వ రోజు పాదయాత్ర ముగుస్తుందని తలశీల రఘురాం పేర్కొన్నారు.