మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ జగన్ 27వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
05 Dec 2017 10:08 AM
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 27వ రోజు ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. అనంతపురం జిల్లా గుత్తిలో మంగళవారం ఉదయం 8 గంటలకు వైయస్ జగన్ పాదయాత్ర మొదలైంది. అక్కడి నుంచి ఆవులంపల్లి క్రాస్లో జనంతో మమేకం అవుతారు. పెద్దవడుగూరులో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. చిన్నవడుగూరులో జనంతో మమేకమై.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం బస చేస్తారు.