సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ముగిసిన వైయస్ జగన్ 24వ రోజు పాదయాత్ర
02 Dec 2017 6:28 PM
కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి 24వ రోజు ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితమే ముగిసింది. శనివారం ఉదయం కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభించి రాతన, తుగ్గలి, గిరిగట్ల మీదుగా మదనంతపురం క్రాస్ వరకు కొనసాగింది. రాతన, తుగ్గలి గ్రామాల్లో రైతులతో వైయస్ జగన్ మాట్లాడారు. పత్తిపంటలను పరిశీలించారు. టమాట రైతుల సమస్యలు తెలుసుకున్నారు. రాతన గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. సాయంత్రం మదనంతపురం క్రాస్ లో ప్రజలతో వైయస్ జగన్ మమేకం అయ్యారు.