రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రామన్నపాలెం నుంచి 247వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం
27 Aug 2018 9:28 AM
విశాఖపట్నం: వైయస్ఆర్ కాం గ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర యలమంచిలి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. సాగనుందని వైఎస్సార్ సీపీ ప్రొగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం వెల్లడించారు. 247వ రోజు ప్రజా సంకల్ప యాత్ర సోమవారం ఉదయం అచ్యుతాపురం మండలం రామన్నపాలెం నుంచి వైయస్ జగన్ ప్రారంభించారు. అక్కడి నుంచి అప్పన్నపాలెం, మదుటూరు జంక్షన్, సానికాలవ, చీమలాపల్లి, బంగారంపాలెం క్రాస్, కొండకర్ల మీదుగా కొండకర్ల జంక్షన్ వరకు సాగుతుంది.