206వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 206వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం వైయస్‌ జగన్‌ రామచంద్రాపురం నుంచి తన పాదయాత్రను ప్రారంభించి వెలంపాలెం క్రాస్,జగన్నయకులపాలెం వరకు కొనసాగిస్తారు.
 
Back to Top